'మా రాష్ట్రంలో మీ పెత్తనం ఏంటి'.. ఒడిశా అధికారులపై ఏపీ మంత్రి ఆగ్రహం

Odisha Andhra Pradesh Census Controversy: ఏపీ- ఒడిశా సరిహద్దులోని కొఠియా ప్రాంతంలో జనగణనకు సంబంధించి వివాదం రేగింది. అయితే జనగణనకు సహకరించలేదని ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా పోలీసులు కొఠియా గిరిజనులను అరెస్టు చేస్తే సహించేది లేదన్నారు. రాష్టంలో ఒడిశా దౌర్జన్యం ఏంటని మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు.

'మా రాష్ట్రంలో మీ పెత్తనం ఏంటి'.. ఒడిశా అధికారులపై ఏపీ మంత్రి ఆగ్రహం
Odisha Andhra Pradesh Census Controversy: ఏపీ- ఒడిశా సరిహద్దులోని కొఠియా ప్రాంతంలో జనగణనకు సంబంధించి వివాదం రేగింది. అయితే జనగణనకు సహకరించలేదని ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా పోలీసులు కొఠియా గిరిజనులను అరెస్టు చేస్తే సహించేది లేదన్నారు. రాష్టంలో ఒడిశా దౌర్జన్యం ఏంటని మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు.