యూఎస్‌తో డీల్‌ను భారత్ కాదన్నదంటూ వార్తలు.. ఖండించిన కేంద్ర మంత్రి

యూఎస్‌తో మధ్యంతర డీల్‌ను భారత్ తిరస్కరించిందంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ఖండించారు.

యూఎస్‌తో డీల్‌ను భారత్ కాదన్నదంటూ వార్తలు.. ఖండించిన కేంద్ర మంత్రి
యూఎస్‌తో మధ్యంతర డీల్‌ను భారత్ తిరస్కరించిందంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ఖండించారు.