రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి యేటా ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తోంది. గత యేడాది లక్ష్యంలో సుమారు 50 శాతం మాత్రమే పంపిణీ చేయగా ఈసారి ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించక పోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి యేటా ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తోంది. గత యేడాది లక్ష్యంలో సుమారు 50 శాతం మాత్రమే పంపిణీ చేయగా ఈసారి ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించక పోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.