విమాన ఛార్జీల నియంత్రణపై సుప్రీంకోర్టు సీరియస్.. కేంద్రానికి కీలక ఆదేశాలు!

పండుగలు, రద్దీ సమయాల్లో విమాన టికెట్ల ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్య ప్రయాణికులకు ఊరట కల్పించేలా సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. విమాన ఛార్జీలను నియంత్రించేందుకు రూపొందించిన నిబంధనల కాపీని రెండు వారాల్లోగా తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రం సమర్పించబోయే నిబంధనలు సామాన్య ప్రయాణికులకు ఎంతవరకు మేలు చేస్తాయో ఆ రోజు తేలనుంది.

విమాన ఛార్జీల నియంత్రణపై సుప్రీంకోర్టు సీరియస్.. కేంద్రానికి కీలక ఆదేశాలు!
పండుగలు, రద్దీ సమయాల్లో విమాన టికెట్ల ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్య ప్రయాణికులకు ఊరట కల్పించేలా సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. విమాన ఛార్జీలను నియంత్రించేందుకు రూపొందించిన నిబంధనల కాపీని రెండు వారాల్లోగా తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రం సమర్పించబోయే నిబంధనలు సామాన్య ప్రయాణికులకు ఎంతవరకు మేలు చేస్తాయో ఆ రోజు తేలనుంది.