ఇంజినీర్లకు సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి: ఎంపీ ఈటల రాజేందర్​ డిమాండ్

కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ ఇంజినీర్లను కించపరిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

ఇంజినీర్లకు సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి: ఎంపీ ఈటల రాజేందర్​ డిమాండ్
కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ ఇంజినీర్లను కించపరిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.