రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

: రాయలసీమ జిల్లాల ఆరోగ్య సంజీవని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసిసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ అధికారులను ఆదేశించారు.

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
: రాయలసీమ జిల్లాల ఆరోగ్య సంజీవని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసిసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ అధికారులను ఆదేశించారు.