రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల మెప్పుపొందాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల మెప్పుపొందాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
కొత్త సర్పంచ్లు రాజకీయాన్ని పక్కనపెట్టి, ప్రజా సేవచేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నిర్మల్, ఖానాపూర్ లో జరిగిన సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. సర్పంచ్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త సర్పంచ్లు రాజకీయాన్ని పక్కనపెట్టి, ప్రజా సేవచేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నిర్మల్, ఖానాపూర్ లో జరిగిన సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. సర్పంచ్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.