రాజస్థాన్లో దారుణం.. ఉద్యోగం కోసం తల్లిని చంపిన కూతురు
రాజస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న కూతురే తల్లిని హత్య చేసింది. ఈ ఘటన జైపూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్గా పనిచేస్తున్న...