రెండేండ్ల టైమిచ్చినం, ఇక తోలు తీస్తం ..పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సభలు పెడ్త

రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడితప్పాయని కేసీఆర్​ దుయ్యబట్టారు. ‘‘ హైదరాబాద్​ సిటీలో పట్టపగలు నడిరోడ్డుపై హత్యలు, రేప్​లు జరుగుతున్నయ్​. ఎన్​సీఆర్​బీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో నేరాల రేట్​ 20 శాతం పెరిగింది.

రెండేండ్ల టైమిచ్చినం, ఇక తోలు తీస్తం ..పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సభలు పెడ్త
రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడితప్పాయని కేసీఆర్​ దుయ్యబట్టారు. ‘‘ హైదరాబాద్​ సిటీలో పట్టపగలు నడిరోడ్డుపై హత్యలు, రేప్​లు జరుగుతున్నయ్​. ఎన్​సీఆర్​బీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో నేరాల రేట్​ 20 శాతం పెరిగింది.