రైతులకు అలర్ట్.. అన్నదాత మూడో విడతపై కీలక ప్రకటన

nnadata sukhibhava third pay: రైతుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, కీలక ప్రకటన చేసింది. ధాన్యం కొనుగోళ్లకు రూ.9,789 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. కేవలం 4 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేసి, గత ప్రభుత్వాల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నామని తెలిపింది. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉందని, రైతుల ఆర్థిక స్వావలంబనకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం వెల్లడించింది.

రైతులకు అలర్ట్.. అన్నదాత మూడో విడతపై కీలక ప్రకటన
nnadata sukhibhava third pay: రైతుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, కీలక ప్రకటన చేసింది. ధాన్యం కొనుగోళ్లకు రూ.9,789 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. కేవలం 4 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేసి, గత ప్రభుత్వాల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నామని తెలిపింది. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉందని, రైతుల ఆర్థిక స్వావలంబనకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం వెల్లడించింది.