రైతులకు ఎగిరి గంతేసేవార్త.. కొత్త సంవత్సర కానుక.. సంక్రాంతి కంటే ముందుగానే పంపిణీ.. పూర్తిగా ప్రీ..

ఏపీ రైతులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ తీపికబురు వినిపించారు. రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జనవరి 9లోగా రాష్ట్రంలో 21 లక్షల కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తిచేస్తామని మంత్రి వెల్లడించారు. రాజముద్రతో వీటిని రూపొందించినట్లు తెలిపారు. మరోవైపు ఇటీవల సంక్రాంతి నాటికి పంపిణీ చేస్తామన్న మంత్రి.. తాజాగా కేబినెట్ భేటీ అనంతరం 9వ తేదీలోగా పంపిణీ పూర్తి చేస్తామని ప్రకటించారు. రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

రైతులకు ఎగిరి గంతేసేవార్త.. కొత్త సంవత్సర కానుక.. సంక్రాంతి కంటే ముందుగానే పంపిణీ.. పూర్తిగా ప్రీ..
ఏపీ రైతులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ తీపికబురు వినిపించారు. రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జనవరి 9లోగా రాష్ట్రంలో 21 లక్షల కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తిచేస్తామని మంత్రి వెల్లడించారు. రాజముద్రతో వీటిని రూపొందించినట్లు తెలిపారు. మరోవైపు ఇటీవల సంక్రాంతి నాటికి పంపిణీ చేస్తామన్న మంత్రి.. తాజాగా కేబినెట్ భేటీ అనంతరం 9వ తేదీలోగా పంపిణీ పూర్తి చేస్తామని ప్రకటించారు. రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు.