రాధాగాయత్రి కేసులో మరో హైడ్రామా.. మళ్లీ విచారణాధికారి మార్పు
రాధాగాయత్రి కేసులో మరో హైడ్రామా చోటు చేసుకుంది. మరోసారి విచారణ అధికారిని మార్చారు. ప్రస్తుతం విచారణాధికారిగా ఉన్న సంపూర్ణానంద గైరోలాను తప్పించి డిప్యూటీ ఎస్పీ జేసీ పంత్ను నియమించారు.