రాధాగాయత్రి కేసులో మరో హైడ్రామా.. మళ్లీ విచారణాధికారి మార్పు

రాధాగాయ‌త్రి కేసులో మ‌రో హైడ్రామా చోటు చేసుకుంది. మ‌రోసారి విచార‌ణ అధికారిని మార్చారు. ప్ర‌స్తుతం విచార‌ణాధికారిగా ఉన్న సంపూర్ణానంద గైరోలాను త‌ప్పించి డిప్యూటీ ఎస్పీ జేసీ పంత్‌ను నియమించారు.

రాధాగాయత్రి కేసులో మరో హైడ్రామా.. మళ్లీ విచారణాధికారి మార్పు
రాధాగాయ‌త్రి కేసులో మ‌రో హైడ్రామా చోటు చేసుకుంది. మ‌రోసారి విచార‌ణ అధికారిని మార్చారు. ప్ర‌స్తుతం విచార‌ణాధికారిగా ఉన్న సంపూర్ణానంద గైరోలాను త‌ప్పించి డిప్యూటీ ఎస్పీ జేసీ పంత్‌ను నియమించారు.