రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న రైతులు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చేవెళ్ల ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వరి వేస్తే ఉరి అని అన్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న రైతులు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చేవెళ్ల ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వరి వేస్తే ఉరి అని అన్నారని పేర్కొన్నారు.