రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ కార్యక్రమం - త్వరలోనే 75 లక్షల మంది విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… త్వరలోనే 75 లక్షల మంది విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ కార్యక్రమం - త్వరలోనే 75 లక్షల మంది విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… త్వరలోనే 75 లక్షల మంది విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.