కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతానికి చేర్చే హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్)-2లో మూడు ప్రధాన పనులను రూ.790 కోట్లతో చేపట్టేందుకు మంగళవారం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్ పరిపాలనా ఆమోదం ఇచ్చారు.
కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతానికి చేర్చే హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్)-2లో మూడు ప్రధాన పనులను రూ.790 కోట్లతో చేపట్టేందుకు మంగళవారం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్ పరిపాలనా ఆమోదం ఇచ్చారు.