లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..
లంచం తీసుకున్న కేసులో ఓ కానిస్టేబుల్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ముప్ఫై ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. చివరకు కేసు గెలిచిన మరుసటి రోజు కన్నుమూశారు. గుజరాత్లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.