వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే వైఎస్ జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే వైఎస్ జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.