వికసిత్ భారత్ జాతీయ స్లోగన్..గద్వాల, వనపర్తి జిల్లాల్లో గవర్నర్ పర్యటన

వికసిత్ భారత్ జాతీయ స్లోగన్ గా గుర్తించి ప్రజలంతా దేశాభివృద్ధికి పాటుపడాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. సోమవారం అలంపూర్ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

వికసిత్ భారత్ జాతీయ స్లోగన్..గద్వాల, వనపర్తి జిల్లాల్లో  గవర్నర్ పర్యటన
వికసిత్ భారత్ జాతీయ స్లోగన్ గా గుర్తించి ప్రజలంతా దేశాభివృద్ధికి పాటుపడాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. సోమవారం అలంపూర్ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.