విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలి: మంత్రి సవిత

విద్యతోనే పేదరికాన్ని అధిగమించొచ్చని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. కురుబలు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని సూచించారు.

విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలి: మంత్రి సవిత
విద్యతోనే పేదరికాన్ని అధిగమించొచ్చని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. కురుబలు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని సూచించారు.