విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటం

విద్యార్థుల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీఆర్‌ఎస్‌ నాయకురాలు దాసరి ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద జీవో 17ను రద్దు చేయాలంటూ రాజీవ్‌ రహదారిపై ధర్నా చేపట్టారు.

విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటం
విద్యార్థుల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీఆర్‌ఎస్‌ నాయకురాలు దాసరి ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద జీవో 17ను రద్దు చేయాలంటూ రాజీవ్‌ రహదారిపై ధర్నా చేపట్టారు.