విమాన టికెట్ ధరల్లో అనూహ్య పెరుగుదల, పండుగలు, అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాయస్థానం ముందు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది.
విమాన టికెట్ ధరల్లో అనూహ్య పెరుగుదల, పండుగలు, అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాయస్థానం ముందు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది.