విమానం నడిపిన బీజేపీ ఎంపీ.. మధ్యలో కేంద్ర మంత్రితో కబుర్లు.. జర్నీ సాగిపోయిందలా..
విమానం నడిపిన బీజేపీ ఎంపీ.. మధ్యలో కేంద్ర మంత్రితో కబుర్లు.. జర్నీ సాగిపోయిందలా..
బిహార్కు చెందిన ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ.. విమానానికి కో-పైలట్గా వ్యవహరించారు. పట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానాన్ని నడిపారు. అయితే ఇదే విమానంలో ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో కో-పైలట్ ఎంపీని పలకరించి.. గాల్లోనే నేతలిద్దరూ సరదాగా ముచ్చటించారు. అనంతరం ఈ ప్రయాణ అనుభవం మర్చిపోలేనిదని చౌహాన్ ఎక్స్లో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రూడీ ప్రశంసించిన చౌహాన్.. బిజీ షెడ్యూల్లోనూ తన ప్రతిభకు సమయం ఇవ్వడం అభినందనీయమన్నారు.
బిహార్కు చెందిన ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ.. విమానానికి కో-పైలట్గా వ్యవహరించారు. పట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానాన్ని నడిపారు. అయితే ఇదే విమానంలో ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో కో-పైలట్ ఎంపీని పలకరించి.. గాల్లోనే నేతలిద్దరూ సరదాగా ముచ్చటించారు. అనంతరం ఈ ప్రయాణ అనుభవం మర్చిపోలేనిదని చౌహాన్ ఎక్స్లో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రూడీ ప్రశంసించిన చౌహాన్.. బిజీ షెడ్యూల్లోనూ తన ప్రతిభకు సమయం ఇవ్వడం అభినందనీయమన్నారు.