విశాఖపట్నం ఎకో టూరిజం హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. కైలాసగిరి, ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని అనుసంధానిస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ ఎకో టూరిజం ప్లాన్పై ఆలోచనలు చేస్తోంది.
విశాఖపట్నం ఎకో టూరిజం హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. కైలాసగిరి, ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని అనుసంధానిస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ ఎకో టూరిజం ప్లాన్పై ఆలోచనలు చేస్తోంది.