వైసీపీ నేత రవీంద్రారెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే

తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పి.రవీంద్రా రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి సతీమణి, టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ డిమాండ్‌ చేశారు.

వైసీపీ నేత రవీంద్రారెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే
తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పి.రవీంద్రా రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి సతీమణి, టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ డిమాండ్‌ చేశారు.