శేషాచల అటవీ ప్రాంతానికి చేరువగా పెరుగుతున్న జనావాసాలు

ప్రకృతి సమతుల్యానికి ముప్పు ఎదురవుతోంది. శేషాచల అటవీప్రాంతంలో వన్య ప్రాణుల మనుగడ ప్రశ్నార్ధకమవుతోంది. అడవుల విస్తీర్ణం జనావాసాలతో చిక్కిపోతూ పర్యావరణంపై ఆందోళన కలిగిస్తోంది.తిరుపతి అటవీ రేంజ్‌లో కపిలతీర్థం పక్కనే ఉన్న జీవకోన, బీడీకాలని, ఎస్‌ఎల్‌వీ నగర్‌, ఉపాధ్యాయ నగర్‌, తిమ్మినాయుడుపాళెం, బీటీఆర్‌ కాలనీ, తిరుమలనగర్‌, రిక్షాకాలనీ.. ఇలా కరకంబాడీ వరకు జనావాసాలు పెరిగిపోయాయి

శేషాచల అటవీ ప్రాంతానికి చేరువగా   పెరుగుతున్న జనావాసాలు
ప్రకృతి సమతుల్యానికి ముప్పు ఎదురవుతోంది. శేషాచల అటవీప్రాంతంలో వన్య ప్రాణుల మనుగడ ప్రశ్నార్ధకమవుతోంది. అడవుల విస్తీర్ణం జనావాసాలతో చిక్కిపోతూ పర్యావరణంపై ఆందోళన కలిగిస్తోంది.తిరుపతి అటవీ రేంజ్‌లో కపిలతీర్థం పక్కనే ఉన్న జీవకోన, బీడీకాలని, ఎస్‌ఎల్‌వీ నగర్‌, ఉపాధ్యాయ నగర్‌, తిమ్మినాయుడుపాళెం, బీటీఆర్‌ కాలనీ, తిరుమలనగర్‌, రిక్షాకాలనీ.. ఇలా కరకంబాడీ వరకు జనావాసాలు పెరిగిపోయాయి