హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో గురువారం మాజీ మావోయిస్టు నేతలు దేవ్జీ, రాజిరెడ్డి, చంద్రన్న, పద్మక్క, సంజీవ్, బండి ప్రకాశ్.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో భేటీ అయ్యారు. సుమారు 2 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించా
హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో గురువారం మాజీ మావోయిస్టు నేతలు దేవ్జీ, రాజిరెడ్డి, చంద్రన్న, పద్మక్క, సంజీవ్, బండి ప్రకాశ్.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో భేటీ అయ్యారు. సుమారు 2 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించా