సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో జరిగే సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు

సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని
డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో జరిగే సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు