రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న జిల్లాల్లో విశాఖపట్నం ఒకటని, ఇక్కడ నిర్వహించే సర్ (ఓటరు జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియ మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని, ఆ దిశగా అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలని భారత ఎన్నిక సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న జిల్లాల్లో విశాఖపట్నం ఒకటని, ఇక్కడ నిర్వహించే సర్ (ఓటరు జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియ మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని, ఆ దిశగా అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలని భారత ఎన్నిక సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ పేర్కొన్నారు.