రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో తమ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారంటూ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి అభినంద్కుమార్ షావిలి, ఆయన సోదరుడు అనిల్ కుమార్ షావిలి దాఖలు చేసిన పిటిషన్లో వారికి ఉపశమనం లభించింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో తమ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారంటూ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి అభినంద్కుమార్ షావిలి, ఆయన సోదరుడు అనిల్ కుమార్ షావిలి దాఖలు చేసిన పిటిషన్లో వారికి ఉపశమనం లభించింది.