హైదరాబాద్-శ్రీనగర్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుల పడిగాపులు!
హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని చండీగఢ్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరిన ఈ ఇండిగో విమానంలో మొత్తం 231 మంది ప్రయాణికులు ఉన్నారు.