గ్రామీణ ప్రాంతాల్లోని పేదల జీవనోపాధికి భరోసా కల్పిస్తామన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్, అజీవిక మిష న్-గ్రామీణ్(వీబీ జీరామ్జీ)చట్టం కూలీలకు నిరాశను కలిగించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్జీ చట్టం బుధవారం నుంచి అమల్లోకి రాగా తెలంగాణకు మాత్రం నిరాశను మిగిల్చింది. కొత్త చట్టం అమలులోకి తీసుకురావడంతో పాటు దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల వేతనాలను పెంచు తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని పేదల జీవనోపాధికి భరోసా కల్పిస్తామన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్, అజీవిక మిష న్-గ్రామీణ్(వీబీ జీరామ్జీ)చట్టం కూలీలకు నిరాశను కలిగించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్జీ చట్టం బుధవారం నుంచి అమల్లోకి రాగా తెలంగాణకు మాత్రం నిరాశను మిగిల్చింది. కొత్త చట్టం అమలులోకి తీసుకురావడంతో పాటు దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల వేతనాలను పెంచు తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.