"హార్మూజ్‌లో నావికులను కోల్పోయిన ఏకైక దేశం మాదే": ఇరాన్ యుద్ధ చర్చల్లో భారత్ ఆవేదన

అంతర్జాతీయ జలమార్గాల్లో యుద్ధం చేస్తున్నది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలే అయినప్పటికీ.. ప్రాణాలు కోల్పోతున్నది మాత్రం మా దేశ నావికులు మాత్రమే అంటూ భారత్ తన ఆవేదనను వ్యక్తం చేసింది. 60 దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. హార్మూజ్‌లో ప్రాణాలు కోల్పోయింది మా దేశ నావికులు మాత్రమే అని చెప్పారు. అలాగే ఇరాన్‌లో చిక్కుకున్న 200 మందికి పైగా భారతీయులను అజర్‌బైజాన్ సరిహద్దుల ద్వారా సురక్షితంగా తరలించిన వైనాన్ని వివరించారు.

అంతర్జాతీయ జలమార్గాల్లో యుద్ధం చేస్తున్నది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలే అయినప్పటికీ.. ప్రాణాలు కోల్పోతున్నది మాత్రం మా దేశ నావికులు మాత్రమే అంటూ భారత్ తన ఆవేదనను వ్యక్తం చేసింది. 60 దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. హార్మూజ్‌లో ప్రాణాలు కోల్పోయింది మా దేశ నావికులు మాత్రమే అని చెప్పారు. అలాగే ఇరాన్‌లో చిక్కుకున్న 200 మందికి పైగా భారతీయులను అజర్‌బైజాన్ సరిహద్దుల ద్వారా సురక్షితంగా తరలించిన వైనాన్ని వివరించారు.