12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..? మొదటి నుంచి ఏం జరిగిందో తెలుసా..
12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..? మొదటి నుంచి ఏం జరిగిందో తెలుసా..
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా 12 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు, అనంతరం కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేపట్టారు. డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, ప్రత్యేక బృందాలు, వందలాది మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. అడవి జంతువుల దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాల నుంచి కిడ్నాప్ వరకు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా 12 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు, అనంతరం కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేపట్టారు. డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, ప్రత్యేక బృందాలు, వందలాది మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. అడవి జంతువుల దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాల నుంచి కిడ్నాప్ వరకు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.