125 పరుగుల తేడాతో భారత్ ఓటమి.. సంజు శాంసన్ రియాక్షన్‌ వైరల్!

ఇంగ్లాండ్‌తో కౌంటీ గ్రౌండ్ ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మంగళవారం (జూలై 7, 2026) జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ సంజు శాంసన్‌ను తుది జట్టు (Playing XI) లోకి తీసుకోకపోవడం మరోసారి తీవ్ర వివాదానికి దారి తీసింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సంజును పక్కన పెట్టడంతో, అతను డగౌట్‌లో నిరాశగా కూర్చుని కనిపించాడు.

125 పరుగుల తేడాతో భారత్ ఓటమి.. సంజు శాంసన్ రియాక్షన్‌ వైరల్!
ఇంగ్లాండ్‌తో కౌంటీ గ్రౌండ్ ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మంగళవారం (జూలై 7, 2026) జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ సంజు శాంసన్‌ను తుది జట్టు (Playing XI) లోకి తీసుకోకపోవడం మరోసారి తీవ్ర వివాదానికి దారి తీసింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సంజును పక్కన పెట్టడంతో, అతను డగౌట్‌లో నిరాశగా కూర్చుని కనిపించాడు.