16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. మండలిలో కీలక చర్చ

ఏపీ శాసనమండలి మూడోరోజు సమావేశాల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై కీలక చర్చ జరిగింది. దీనిపై త్వరలోనే చట్టం తీసుకొస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. మండలిలో కీలక చర్చ
ఏపీ శాసనమండలి మూడోరోజు సమావేశాల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై కీలక చర్చ జరిగింది. దీనిపై త్వరలోనే చట్టం తీసుకొస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.