హైదరాబాద్‌లో రూ. 2200 కోట్ల విలువైన భూమి స్వాధీనం

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా మరో భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. మాదాపూర్ హైటెక్స్ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ. 2200 కోట్ల విలువైన భూమి స్వాధీనం చేసుకుంది.

హైదరాబాద్‌లో రూ. 2200 కోట్ల విలువైన భూమి స్వాధీనం
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా మరో భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. మాదాపూర్ హైటెక్స్ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ. 2200 కోట్ల విలువైన భూమి స్వాధీనం చేసుకుంది.