44 వేలకుపైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు.

44 వేలకుపైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు.