2025 భారత్ను గర్వపడేలా చేసింది.. ఆపరేషన్ సిందూర్తో ప్రపంచానికి మన శక్తిని చూపాం: ప్రధాని మోడీ
2025 భారత్ను గర్వపడేలా చేసింది.. ఆపరేషన్ సిందూర్తో ప్రపంచానికి మన శక్తిని చూపాం: ప్రధాని మోడీ
2025 సంవత్సరంలో భారత్ గర్వపడే క్షణాలెన్నో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్సిందూర్.. ప్రపంచానికి మన శక్తిని చూపిందని తెలిపారు.
2025 సంవత్సరంలో భారత్ గర్వపడే క్షణాలెన్నో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్సిందూర్.. ప్రపంచానికి మన శక్తిని చూపిందని తెలిపారు.