ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాలలో ఇరురాష్ట్రాల ప్రొహిబిషన్ ఎండ్ ఎక్సైజ్ శాఖాధికారులు బుధవారం సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడులలో 450 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్టు పాతపట్నం ఎక్సైజ్ సీఐ కోట కృష్ణారావు బుధవారం తెలిపారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాలలో ఇరురాష్ట్రాల ప్రొహిబిషన్ ఎండ్ ఎక్సైజ్ శాఖాధికారులు బుధవారం సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడులలో 450 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్టు పాతపట్నం ఎక్సైజ్ సీఐ కోట కృష్ణారావు బుధవారం తెలిపారు.