మినీ స్టేడియం ఆధునికీకరణకు రూ.2.37కోట్లు

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సూచనతో నగరంలోని మినీస్టేడియం అభివృద్ధికి రూ.2.37 కోట్లుకేటాయించినట్లు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) చైర్మన్‌ రవినాయుడు తెలిపారు. బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన మినీ స్టేడియంను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

మినీ స్టేడియం ఆధునికీకరణకు రూ.2.37కోట్లు
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సూచనతో నగరంలోని మినీస్టేడియం అభివృద్ధికి రూ.2.37 కోట్లుకేటాయించినట్లు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) చైర్మన్‌ రవినాయుడు తెలిపారు. బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన మినీ స్టేడియంను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.