మెహుల్ చోక్సీకి భారీ షాక్.. భారత్‌కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు గ్రీన్ సిగ్నల్!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో నిందితుడైన పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి బెల్జియం అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పుతో చోక్సీని భారత్‌కు రప్పించే ప్రక్రియలో అతిపెద్ద న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయినట్లు అయింది. భారత్ చేసిన విజ్ఞప్తి, సాక్ష్యాధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

మెహుల్ చోక్సీకి భారీ షాక్.. భారత్‌కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు గ్రీన్ సిగ్నల్!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో నిందితుడైన పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి బెల్జియం అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పుతో చోక్సీని భారత్‌కు రప్పించే ప్రక్రియలో అతిపెద్ద న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయినట్లు అయింది. భారత్ చేసిన విజ్ఞప్తి, సాక్ష్యాధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.