కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లోని కర్జెల్లి రేంజ్లో అటవీ శాఖ చేపట్టిన పోడు భూముల రీట్రైవ్పై పకడ్బందీ నిఘా ఏర్పాటు చేశారు. దిందా గ్రామ సమీపంలో స్వాధీనం చేసుకున్న పోడు భూముల్లో ప్లాంటేషన్ నాటారు. కాగా పది రోజుల క్రితం ఈ ప్రాంతంలో పులి కదలికలను ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు.
కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లోని కర్జెల్లి రేంజ్లో అటవీ శాఖ చేపట్టిన పోడు భూముల రీట్రైవ్పై పకడ్బందీ నిఘా ఏర్పాటు చేశారు. దిందా గ్రామ సమీపంలో స్వాధీనం చేసుకున్న పోడు భూముల్లో ప్లాంటేషన్ నాటారు. కాగా పది రోజుల క్రితం ఈ ప్రాంతంలో పులి కదలికలను ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు.