632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో ఇటీవల వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం నేపథ్యంలో దీనిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించిన ప్రభుత్వం.. లోతైన విచారణ చేపట్టింది.

632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో ఇటీవల వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం నేపథ్యంలో దీనిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించిన ప్రభుత్వం.. లోతైన విచారణ చేపట్టింది.