రాజస్థాన్లో కలకలం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 225 కిలోమీటర్ల దూరం కారణంగా మానసిక ఒత్తిడికి గురైన అంజలి.. తన భర్తను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది..
రాజస్థాన్లో కలకలం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 225 కిలోమీటర్ల దూరం కారణంగా మానసిక ఒత్తిడికి గురైన అంజలి.. తన భర్తను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది..