An End to the Struggles
విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద కొన్నాళ్లుగా చేపడుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. త్వరలో వాహనదారులు, ప్రయాణికుల ఇక్కట్లు తీరనున్నాయి. మొత్తంగా నాలుగు జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్ వాసులకు మార్గం సుగమం కానుంది.
An End to the Struggles
విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద కొన్నాళ్లుగా చేపడుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. త్వరలో వాహనదారులు, ప్రయాణికుల ఇక్కట్లు తీరనున్నాయి. మొత్తంగా నాలుగు జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్ వాసులకు మార్గం సుగమం కానుంది.