రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

Distribution of new Pattadar passbooks ఏడాదిలోనే రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు మంత్రి పంపిణీ చేశారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
Distribution of new Pattadar passbooks ఏడాదిలోనే రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు మంత్రి పంపిణీ చేశారు.