స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు పోరాటాలే శరణ్యం

పోరాటాలతోనే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును రక్షించుకోవాలని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ పిలుపునిచ్చారు. సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు బుధవారం బీచ్‌రోడ్డులో గల ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ హాలులో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు పోరాటాలే శరణ్యం
పోరాటాలతోనే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును రక్షించుకోవాలని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ పిలుపునిచ్చారు. సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు బుధవారం బీచ్‌రోడ్డులో గల ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ హాలులో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.