త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల కార్పొరేషన్లో ఎగిరేది కాషాయ జెండానేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాల యంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల కార్పొరేషన్లో ఎగిరేది కాషాయ జెండానేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాల యంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.