8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. రేపటి నుంచీ..
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. రేపటి నుంచీ..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ అమలు చేయనుంది. అయితే, పూర్తిస్థాయి నోటిఫికేషన్ తరువాతే పెరిగిన శాలరీలు ఉద్యోగులకు అందనున్నాయి. రేపటి నుంచీ ఏరియర్స్ లెక్కింపు ఉంటుందని సమాచారం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ అమలు చేయనుంది. అయితే, పూర్తిస్థాయి నోటిఫికేషన్ తరువాతే పెరిగిన శాలరీలు ఉద్యోగులకు అందనున్నాయి. రేపటి నుంచీ ఏరియర్స్ లెక్కింపు ఉంటుందని సమాచారం.