ట్రంప్ తర్వాత కొత్త రాగం అందుకున్న డ్రాగన్.. భారత్-పాక్ ఘర్షణను మేమే ఆపామన్న చైనా

భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ వ్యాఖ్యల తర్వాత, చైనా ఇప్పుడు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. భారతదేశం మూడవ పక్ష జోక్యాన్ని పదే పదే తిరస్కరించినప్పటికీ , డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలకు తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మంగళవారం (డిసెంబర్ 30) ఇదే అంశంపై ప్రకటన చేశారు. మే నెలలో భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలలో చైనా మధ్యవర్తిత్వం వహించిందని అన్నారు.

ట్రంప్ తర్వాత కొత్త రాగం అందుకున్న డ్రాగన్.. భారత్-పాక్ ఘర్షణను మేమే ఆపామన్న చైనా
భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ వ్యాఖ్యల తర్వాత, చైనా ఇప్పుడు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. భారతదేశం మూడవ పక్ష జోక్యాన్ని పదే పదే తిరస్కరించినప్పటికీ , డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలకు తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మంగళవారం (డిసెంబర్ 30) ఇదే అంశంపై ప్రకటన చేశారు. మే నెలలో భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలలో చైనా మధ్యవర్తిత్వం వహించిందని అన్నారు.